Sunday 6 January 2019

క్రైస్తవ మతం- జాతీయ భావం

ఈమద్య క్రైస్తవ మతోన్మాదులు కొంతమంది, హిందువులని ఉద్దేశించి ఒక వాదన ఎక్కువుగా వినిపిస్తున్నారు.
మీరు క్రైస్తవమతాన్ని ఒప్పుకోకపోతే మా క్రైస్తవులు కనిపెట్టిన వస్తువులు కూడా వాడకండి.
టైర్ కనిపెట్టింది టూగ్లే క్రైస్తవుడు. కాబట్టి టైర్స్ వాడకండి.
ట్యూబ్ కనిపెట్టింది గూట్లే క్రైస్తవుడు. కాబట్టి ట్యూబ్స్ వాడకండి..ఈ విధంగా బ్లాక్ మెయిల్ చేస్తున్నారు.
దానికి మన హిందు సోదరులు మీవాళ్ళే కాదు మా భారతీయులు చాలా విషయాలు కనిపెట్టారు..ఖగోళ శాస్త్ర రహస్యాలు,గణిత శాస్త్రం కనిపెట్టింది భారతీయులే.
ముఖ్యంగా సున్నా విలువ కనుగొన్నది భారతీయులే.
సున్నా వాడకపొతే ఇప్పుడు ప్రపంచమే లేదు....
అంటూ వివరణ ఇస్తున్నారు..
మీరు చెప్పింది కరెక్టే. కాని..వాళ్లకి పిచ్చి బాగా ముదిరిపోయింది..
అది వైద్యానికి లొంగదు.షాక్ ట్రీట్ మెంట్ కావాలి..
అది ఇప్పుడు నేను ఇస్తా..
క్రైస్తవమతం లోకి మారితే భారతీయుల లో జాతీయతా భావం పోతుందని అంబేడ్కర్ చెప్పిన మాట అక్షరాల నిజమయింది.
ఈ ప్రమాదాన్ని ఊహించే ఆయన రాజ్యాంగం లో మతమార్పిడి కి అన్ని అడ్డుకట్టలు వేశాడు.
ఇక మనం మొదలెడదామా..!
👉 రెండు ప్రపంచ యుద్ధాలకి కారణం క్రైస్తవులు.
👉 క్రీస్తు ని చంపారనే కక్ష తో 60 లక్షల మంది యూదులను ఊచకోత కోసిన హిట్లర్ క్రైస్తవుడు.
👉 హిరోషిమా, నాగసాకి పట్టణాలపై అణుబాంబులు ప్రయోగించి లక్షలాది నిర్భాగ్యులని పొట్టన పెట్టుకున్నది క్రైస్తవులు.
ఆ అణుబాంబు లు ప్రయోగించిన మరుసటి రోజు అమెరికా ఆధ్యక్షుని పొప్ ఆశీర్వదించినాడు.
👉 బైబిల్ ఒప్పుకోని కారణంగా అమెరికా లో పదికోట్ల మందిని చంపి, రెడ్ ఇండియన్స్ అనే జాతిని అందమైన మయా నాగరికత ని నామరూపాలు లేకుండా చేసింది క్రైస్తవులు.
👉 గుర్రాలపై ఆయుధాలపై,దుస్తులపై సిలువ బొమ్మలు పెట్టుకుని క్రూసేడ్స్ పేరుతో ప్రపంచ వ్యాప్తంగా బైబిల్ ని నమ్మని అవిశ్వాసులని కోట్లాదిమందిని వేటాడి, వెంటాడి, నరికి చంపింది క్రైస్తవులు.
👉 ఆఫ్రికా లో 18 కోట్ల మందిని బానిసలుగా పట్టుకెళ్ళి, వారికి తిండి నీళ్ళు సరిగా ఇవ్వక అందులో 90%మంది చనిపోతే వారి శవాల్ని అట్లాంటిక్ మహాసముద్రం లో పడేసింది క్రైస్తవులు.
👉 వ్యాపారం చేసుకుంటామని వచ్చి 200 సంవత్సరాలు భరతమాత గుండెలపై ఖరాళ నృత్యం చేసింది క్రైస్తవులు.
👉 అల్లూరి సీతారామరాజు గుండెలపై కాల్చి చంపింది క్రైస్తవులు.
భగత్ సింగ్ ని ఉరి కొయ్యలపై వేలాడదీసింది క్రైస్తవులు.
👉 స్వాతంత్య్ర వీరుల ని బలిగొని భారతీయ ఆడపడుచుల మాన,ప్రాణాలను హరించింది క్రైస్తవులు.
"రక్తపాతం సృష్టించకుండా క్రైస్తవం ఏ దేశంలో విస్తరించిందో చెప్పండని" శతాబ్దం కిందటే స్వామి వివేకానంద ప్రశ్నించాడు.
ఇప్పుడు పావురాయి బొమ్మలు పెట్టుకున్నంతమాత్రాన చరిత్ర మాయమైపోతుందా..?
ఇప్పుడు- ఇవన్నీ చేసింది క్రైస్తవులే కానీ వాళ్లకి మాకు ఏంటి సంబంధం అంటే చెప్పు తీసుకుకొడతా.
మరి శాస్త్రవేత్త లకి మీకు ఏంట్రా సంబందం?
శాస్త్రవేత్తలకి బైబిల్ కి ఏంటి సంబందం?
బైబిల్ కి వ్యతిరేకం గా చెప్తున్నారని శాస్త్రవేత్తలని సజీవ దహనం చేసిన ఘనచరిత్ర కూడా బైబిల్ పెద్దలకి ఉంది కదా.
చర్చ్ పాలన లో ఉన్నంత కాలం యూరప్ లో ఒక్క ఆవిష్కరణ కూడా సాధ్యం కాలేదు..'చీకటి యుగం' అని చిన్నప్పుడు పాటాల్లో చదివింది మర్చిపోయారా..?
బైబిల్ సైన్సు కి వ్యతిరేకం కనుక స్కూల్స్ లో భోదించకూడదు అని అమెరికా సుప్రీంకోర్ట్ 1968 లో బైబిల్ ని నిషేధించిన విషయం తెలియదా..?
శాస్త్రవేత్తలకి, బైబిల్ కి ఎలాంటి సంబందం లేదు..కాని పైన చెప్పిన మారణహోమాల వెనుక బైబిల్ తో ముడిపడిన అంశాలు ఉన్నాయి.
ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే..?
ప్రపంచానికి ఎయిడ్స్ ని కానుక గా ఇచ్చింది కూడా క్రైస్తవులే..
క్రైస్తవ సన్యాసినుల అసహజ వికృత కామక్రీడ ల వల్ల ఎయిడ్స్ మానవజాతి కి బహుమతి గా వచ్చింది.
కొసమెరుపు: పేస్ బుక్ ని కనిపెట్టిన మార్క్ జూకర్ బర్గ్ 'యేసు ని సైతాను గా భావించే యూదు మతమునకు చెందినవాడు'.
కనుక మీరు రోషం గల బైబిల్ దేవుని బిడ్డలే ఐతే ముందు పేస్ బుక్ వాడటం మానేయండి.

No comments:

Post a Comment